Saturday 26 March 2016

పంచభూత తత్వ లింగములు

 ఈ విశ్వమంతా, అంటే మన కళ్ళకు కనిపించేది, కనిపించకుండా ఉన్న ప్రతి పదార్థం, ప్రతి ప్రాణి అయిదు మూల ధాతువుల సంయోగం వాళ్ళ రూపు దిద్దుకున్నవే. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి (మట్టి) అనేవి ఆ అయిదు మూల ధాతువులు. మహేశ్వరుడైన పరమ శివుడు ఆ అయిదు మూల ధాతువుల (పంచభూతాల)లో ఒక్కొక్కదాని రూపం తనలో నింపుకొని అయిదు చోట్ల వెలసి యున్నదని ప్రాణకథ. ఆ అయిదు ప్రదేశాల వివరాలు ఇవి:
1. ఆకాశలింగం ::: తమిళనాడులోని చిదంబరం.
2. వాయులింగం :: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి
3. తేజో (అగ్ని) లింగం :: తమిళనాడులోని తిరువణ్ణామలై
4. జలలింగం :: తమిళనాడులోని శ్రీరంగం (జంబుకేశ్వరం)
5. పృథివి (మట్టి) లింగం :: తమిళనాడులోని కంచీపురం

No comments:

Post a Comment